2027లో ‘ఎల్‌ జిబీటీ సెకండ్‌ పార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను – పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి

2027లో ‘ఎల్‌ జిబీటీ సెకండ్‌ పార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను – పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి

2027లో ‘ఎల్‌ జిబీటీ సెకండ్‌ పార్ట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను – పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది: ఎల్. బి. శ్రీరామ్ సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి […]

Read More
 ‘ది ఒడిస్సీ’ మూవీ IMAX® ఫిల్మ్ టెక్నాలజీతో విడుదల

‘ది ఒడిస్సీ’ మూవీ IMAX® ఫిల్మ్ టెక్నాలజీతో విడుదల

‘ది ఒడిస్సీ’ మూవీ IMAX® ఫిల్మ్ టెక్నాలజీతో విడుదల క్రిస్టోఫర్ నోలన్ యొక్క ‘ది ఒడిస్సీ’ సరికొత్త IMAX® ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా చిత్రీకరించబడిన ఒక పౌరాణిక యాక్షన్ ఇతిహాసం. ఇది హోమర్ యొక్క గ్రీకు ఇతిహాసం, ఒడిస్సీకి అనుసరణ. పూర్తిగా IMAX® ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఫీచర్ చిత్రంగా ఇది ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వస్తోంది. నోలన్ యొక్క ‘ది డార్క్ నైట్’ ట్రయాలజీ, ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డంకిర్క్’, ‘ఒపెన్‌హైమర్’ మొదలైన చిత్రాల తర్వాత, […]

Read More
 దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్ – *తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు* – *త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “అదే నీవు అదే నేను” సినిమా* “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న […]

Read More
 నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్

నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్

నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో […]

Read More