మే 3న పొలిటికల్ డ్రామాగా “జితేందర్ రెడ్డి” సినిమా

మే 3న పొలిటికల్ డ్రామాగా “జితేందర్ రెడ్డి” సినిమా

మే 3న పొలిటికల్ డ్రామాగా “జితేందర్ రెడ్డి” సినిమా బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేష్ వర్రే, గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే, రీసెంట్ గా నిర్మాతగా ‘పేకమేడలు’ చిత్రం టీజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు.  గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, […]

Read More